Tuesday, July 15, 2025

రైతు భరోసాకు మోక్షం

Must Read

రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఎకరానికి రూ.15000 రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇందుకు గాను ఏటా రూ.7వేల కోట్లు అవసరం పడతాయని అంచనా. అయితే, ఈ పథకాన్ని 10 లేదా 7 ఎకరాలకు పరిమితం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఒక వ్యక్తికి ఎన్ని ఎకరాలు ఉన్నా.. 7 లేదా 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా రానుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేత‌ల‌వ‌న్నీ అబ‌ద్ధాలే – ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల‌న్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -