Saturday, March 15, 2025

రైతు భరోసాకు మోక్షం

Must Read

రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఎకరానికి రూ.15000 రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇందుకు గాను ఏటా రూ.7వేల కోట్లు అవసరం పడతాయని అంచనా. అయితే, ఈ పథకాన్ని 10 లేదా 7 ఎకరాలకు పరిమితం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఒక వ్యక్తికి ఎన్ని ఎకరాలు ఉన్నా.. 7 లేదా 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా రానుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -