Tuesday, July 15, 2025

కాగ్ చీఫ్ గా సంజయ్ మూర్తి

Must Read

కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) సీనియర్ ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. హిమాచల్ ప్రదేశ్ కేడర్ కు చెందిన ఆయన 1989లో ఐఏఎస్ అయ్యారు. అక్కడే 13 ఏండ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత ఫారెస్ట్, ఎన్విరాన్ మెంట్, ఐటీ రంగాల్లో సేవలందించారు. హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నమెంట్ లోనూ పనిచేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేత‌ల‌వ‌న్నీ అబ‌ద్ధాలే – ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల‌న్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -