Sunday, May 18, 2025

అమరావతి కోసం ప్రజలపై భారం మోపం

Must Read

ఏపీ రాజధాని అమరావతి కోసం ప్రజలపై భారం వేయబోమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికీ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అన్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకులు ఇచ్చే అప్పులను భవిష్యత్తులో అమరావతి ఆదాయంతో తీరుస్తామన్నారు. అంతేకాని ప్రజలపై భారం వేయమన్నారు. రాష్ట్ర బడ్జెట్ అంతా అమరావతికే ఖర్చు చేస్తున్నామంటూ వైకాపా నేతలు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిర్మించే ఓడరేవులు, ఇతర పరిశ్రమల వద్ద శాటిలైట్ టౌన్ షిప్ లు నిర్మిస్తామన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -