Tuesday, July 1, 2025

కేదార్ నాథ్ ఆలయం క్లోజ్!

Must Read

చలికాలం మొదలుకావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఆలయ తలుపులకు తాళం వేశారు. ఈ క్రతువును చూసేందుకు 20వేల మంది భక్తులు తరలివచ్చారు. మళ్లీ ఆరు నెలల తర్వాత ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. దట్టమైన మంచు కారణంగా ఆలయం తలుపులు మూసి వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సమయంలో ఓంకారేశ్వర్ ఆలయంలో కేదారనాథున్ని దర్శించుకోవచ్చు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -