Friday, May 9, 2025

దేశంలో శక్తిమంతులు వీళ్లే..!!

Must Read

రాజకీయ రంగంలో దేశంలోని అత్యంత శక్తిమంతులను ఇండియా టుడే ప్రకటించింది. ఇందులో తొలిస్థానంలో ప్రధాని మోడీ, రెండో స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిలిచారు. మూడో స్థానంలో అమిత్ షా, నాలుగో స్థానంలో రాహుల్ గాంధీ, ఐదో స్థానంలో చంద్రబాబు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో నితీశ్ కుమార్, యోగి ఆదిత్యనాథ్, స్టాలిన్, మమత బెనర్జీ ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

జ‌వాన్ ముర‌ళీకి వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

భార‌త సైన్యంపై పాకిస్థాన్ జ‌రిపిన కాల్ప‌ల్లో వీర మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్‌కు వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ నివాళి అర్పించారు. ఈ మేర‌కు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -