Friday, May 9, 2025

ఏటూరు నాగారంలో భారీ ఎన్ కౌంటర్

Must Read

ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ అడవుల్లో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, నక్సల్స్ మధ్య భీకర పోరు సాగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మావోలు హతమైనట్లు సమాచారం. ఇందులో ఒకరు దళ కమాండర్ గా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టుల వద్ద పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

నూతన పోప్‌గా రాబర్ట్ ప్రీవోస్ట్

ఇటీవ‌ల‌ పోప్ ఫ్రాన్సిస్ చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం త‌దుప‌రి పోప్ ఎవ‌రు అవుతార‌న్న దానిపై కొద్దిరోజులుగా తీవ్ర చ‌ర్చ న‌డిచింది. కాగా, తీవ్ర...
- Advertisement -

More Articles Like This

- Advertisement -