Monday, June 1, 2026

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

Must Read

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో తార్లగూడెం ప్రాంతంలోని మరికెళ్ల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులతో తలపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మద్దేడు ప్రాంత కమిటీకి సంబంధించిన మావోయిస్టులు అక్కడ ఉన్నారనే సమాచారం మేరకు పోలీసులు అన్నారం-మరికెళ్ల అడవుల్లో శోధన చేపట్టారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య తీవ్రమైన కాల్పులు జరుగుతున్నాయి. ముందురోజు బుధవారం ఇదే ప్రాంతంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -