Tuesday, July 1, 2025

సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా!

Must Read

సింగరేణి కంపెనీకి వచ్చిన లాభాల్లో కార్మికులకు బోనస్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి లాభాల్లో 33 శాతం కార్మికులకు బోనస్ గా ప్రకటించింది. కంపెనీకి మొత్తం రూ.2412 కోట్ల లాభం రాగా ఇందులో రూ.796 కోట్లు కార్మికులకు బోనస్ ఇచ్చింది. సోమవారం ఇందుకు సంబంధించిన చెక్కులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు పంపిణీ చేశారు. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షల బోనస్ లభించింది. ఇక ఔట్ సోర్సింగ్ కార్మికులకు రూ.5వేల చొప్పున అందజేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -