Monday, April 14, 2025

ఢిల్లీ కాలుష్యమయం!

Must Read

దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్యంలో మునిగింది. మూడో రోజు కాలుష్యం తీవ్రత పెరిగింది. దీంతో స్టేజ్–3 ఆంక్షలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రైమరీ స్కూళ్లు మూతపడ్డాయి. చిన్న పిల్లల్ని బయటకు రానివ్వడం లేదు. ఉద్యోగుల పని వేళలను మార్చింది. భవన నిర్మాణ పనుల్ని నిలిపివేయాలని ఆదేశించింది. గాలి కాలుష్యం పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం పడుతోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

అంబేద్క‌ర్ కు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న‌కు నివాళి అర్పించారు. పార్టీ కార్యాల‌యంలో అంబేద్కర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -