Wednesday, October 22, 2025

త్వరలో రేవంత్ రెడ్డి పాదయాత్ర!

Must Read

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 8 నుంచి ఈ పాదయాత్ర మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాక పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. యాదాద్రి జిల్లాలోని ప్రముఖ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. మొదటి రోజు వలిగొండ మండలంలో మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు. మూసీ పరివాహక ప్రాంతం సుందరీకరణ, స్థానికుల సమస్యలపై దృష్టి సారించనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -