Sunday, April 13, 2025

రామ్మూర్తి నాయుడు మృతి

Must Read

ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు, నటుడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు శనివారం మృతి చెందారు. ఇటీవల​ అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో చంద్రబాబు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకొని హైదరాబాద్ కు బయలుదేరారు. మంత్రి నారా లోకేశ్, తనయుడు నారా రోహిత్, ఇతర ప్రముఖులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. రామ్మూర్తి అంత్యక్రియలు స్వగ్రామం నారావారిపల్లిలో జరగనున్నట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -
Latest News

జ్యోతిరావు పూలేకు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైయ‌స్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -