Friday, May 9, 2025

సిరిసిల్లలో నేతన్న సూసైడ్!

Must Read

సిరిసిల్లలో మరో నేతన్న సూసైడ్ చేసుకున్నాడు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఎర్రం కొమురయ్య(55) ఎనిమిది నెలలుగా ఉపాధి లేక ఖాళీగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బుధవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య కమల, ఇద్దరు కొడుకులు శ్రీకాంత్, సాయి కిరణ్, కూతురు వరలక్మి ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

జ‌వాన్ ముర‌ళీకి వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

భార‌త సైన్యంపై పాకిస్థాన్ జ‌రిపిన కాల్ప‌ల్లో వీర మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్‌కు వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ నివాళి అర్పించారు. ఈ మేర‌కు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -