Saturday, May 2, 2026

News

రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. గతంలో ఓ చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా సంచలన తీర్పును వెలువరించింది. చెక్ బౌన్స్ కేసులో రామ్‌గోపాల్ వర్మను దోషిగా నిర్దారిస్తూ 3 నెలల పాటు జైలు శిక్ష విధించింది. రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదు దారుడికి...

త్వరలో భూముల రిజిస్ట్రేషన్ల ధరలు పెంపు!

చంద్రబాబు సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ల ధరలు పెంచేందుకు కసరత్తులు చేస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే అధికారులు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. భూముల విలువ, బుక్ విలువ మధ్య తేడాలుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టాక్....

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఆప్ మేనిఫెస్టో విడుదల

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యతరగతి మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విడుదల చేశారు. పార్లమెంట్‌లో ఆప్ ఎంపీలు లేవనెత్తే ఏడు బడ్జెట్ డిమాండ్లను చేర్చారు. వృద్ధులకు మెరుగైన వైద్యం అందించాలని సంజీవని పథకాన్ని ప్రారంభించామని కేజ్రీవాల్‌ తెలిపారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును తిరిగి వారి...

ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిలుపుదల

చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మరో రెండు నెలలు ప్రభుత్వం నిలిపివేసింది. అసైన్డ్ భూములకు గత ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించగా.. పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఆగస్టు నుంచి ఈ భూముల రిజిస్ట్రేషన్లను...

కుంభమేళాతో 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాతో యూపీలోని ప్రయాగ్‌రాజ్ కళకళలాడుతోంది. ఈనెల13న మొదలై ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి 40 కోట్ల మందికిపైగా భక్తులు వచ్చి, పుణ్యస్నానాలు ఆచరించనున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో భక్తజనసంద్రమైన ప్రయాగ్‌రాజ్‌.. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది....

జ్యురిచ్‌లో పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ

ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లారు. తాజాగా జ్యురిచ్‌లో అక్కడి పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ అనుకూలంగా ఉందని.. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయన వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు,...

‘పసుపు’ పాలిటిక్స్ ఎవరికి ప్లస్?

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే తెలంగాణాలో రాజకీయాలు హీటెక్కాయి. నిజామాబాద్ జిల్లాలో జాతీయ జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు కావడంతో దానిని క్యాష్ చేసకోవాలని బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పసుపు బోర్డు తమ వల్లే వచ్చిందని బీఆర్ఎస్ నేతలు చెబుతుండగా.. తమ పోరాటంతోనే సాధ్యమైందని బీజేపీ ఎంపీ‌ ధర్మపురి...

అమిత్ షా పర్యటనతో ఏపీ బీజేపీలో జోష్?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్రాభివృద్ధికి చేపడుతున్న చర్యలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. అంతర్గత విబేధాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి...

మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కుంభమేళా సెక్టార్-5లోని ఓ గుడారంలో రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు...

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ మరో సవాల్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో సవాల్ విసిరారు. 'రాష్ట్రంలో ఏ గ్రామానికి అయినా స‌రే రేవంత్ రెడ్డి.. డేట్, ప్లేస్, టైమ్ నీ ఇష్టం.. నువ్వు కాక‌పోతే నీ మంత్రుల‌ను పంపించు. 100 శాతం రుణ‌మాఫీ అయ్యిందని రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ నేత‌లు రాజీనామా...

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...