Sunday, June 1, 2025

News

త‌ల్లితో అక్ర‌మ సంబంధం.. కూతురిపై అత్యాచారం

ఓ యువ‌కుడు తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని రెండున్నరేళ్ల కూతురిపై హత్యాచారం చేసిన దారుణ‌ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటు చేసుకుంది. పైగా స‌ద‌రు యువ‌కుడికి ఆ త‌ల్లి స‌హ‌క‌రించ‌డం విస్మ‌యానికి గురి చేస్తోంది. మహారాష్ట్రలోని మాల్వనీ ప్రాంతంలో ఓ 30 ఏళ్ల మ‌హిళ‌ భర్తకు విడాకులు ఇచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నది. కొద్ది రోజుల...

మెట్రో ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌

ఇటీవ‌ల మెట్రో చార్జీలు పెంచి ప్ర‌యాణికుల‌కు షాకిచ్చిన మెట్రో యాజ‌మాన్యం ఇప్పుడు ప్ర‌యాణికుల‌కు ఓ శుభ‌వార్త తెలిపింది. హైద‌రాబాద్ మెట్రో పెంచిన‌ చార్జీలను సవరిస్తూ స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. ఇటీవల పెంచిన చార్జీలను 10% తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గిన చార్జీలు మే 24వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు ప్ర‌క‌టించింది. మెట్రో...

కశ్మీర్‌లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య

క‌శ్మీర్‌లో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. దేశ రక్షణ కోసం బీఎస్ఎఫ్‌లో చేరిన తెలంగాణకు చెందిన జ‌వాన్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన సంపంగి నాగరాజు (28) 2016 లో బీఎస్ఎఫ్ లో చేరాడు. మూడేళ్లుగా కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో పని చేస్తున్నాడు. మానసిక ఒత్తిడి కారణంగా మూడు రోజుల కిందట...

మ‌ళ్లీ విజృంభిస్తున్న క‌రోనా

ప్ర‌పంచాన్ని భ‌య‌పెట్టిన మ‌హ‌మ్మారి క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కొత్త‌గా 257 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భార‌త్‌తో పాటు ప‌లు దేశాల్లో కొన్ని వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవ‌ల న‌మోదైన కేసుల్లో...

సీఎం రేవంత్ రెడ్డికి హ‌రీష్ రావు లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హ‌రీష్ రావు బ‌హిరంగ‌ లేఖ రాశారు. రాష్ట్రంలో అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరారు. అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల‌ ప‌దోన్న‌తులు, వేత‌నాల గురించి ప్ర‌స్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలున్నార‌ని, వీరంతా అంకితభావంతో సేవలు అందిస్తున్నార‌ని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2023 సెప్టెంబర్ 5న...

టంగుటూరికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు టంగుటూరి ప్ర‌కాశం పంతులు వ‌ర్ధంతి సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌ణ్ వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న‌కు నివాళి అర్పించారు. స్వాతంత్య్ర‌ స‌మ‌ర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్ర‌కాశం పంతులు అని, తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయ‌న అని పేర్కొన్నారు. ఈ...

జూన్ 1 నుంచి థియేట‌ర్లు బంద్‌

తెలుగు రాష్ట్రాల్లో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న విష‌యంలో ఎగ్జిబిట‌ర్లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ చేయాల‌ని నిర్ణ‌యించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నేడు ఏపీ, తెలంగాణ‌కు చెందిన ఎగ్జిబిట‌ర్ల సమావేశం నిర్వ‌హించారు. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు ఈ...

మందు బాబుల‌కు షాక్‌!

తెలంగాణ‌లో మందు బాబుల‌కు ప్ర‌భుత్వం షాకిచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. పెంచిన ధ‌ర‌లు నేటి నుంచి అమ‌లులోకి రానున్నాయి. క్వార్టర్ పై రూ.10, హాఫ్ బాటిల్ పై రూ.20 ,ఫుల్ బాటిల్ పై రూ.40 పెంచిన‌ట్లు స‌మాచారం.ఇటీవ‌ల ప్ర‌భుత్వం బీర్ల‌పై 15 శాతం ధ‌ర‌లు పెంచిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు...

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం పొందాడు. పాక్‌ దాడులను భారత్‌ సమర్థవంతంగా తిప్పికొడుతున్నా ప్రాణనష్టం జ‌ర‌గ‌డం క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ది. సాధారణ ప్రజల‌తో పాటు జవాన్లు వీరమరణం పొందుతున్నారు.జమ్మూలో పాక్ జరిపిన...

నేడు మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్న 72వ ప్రపంచ సుందరి పోటీలు నేడు ప్రారంభం కానున్నాయి. దీని కోసం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఓపెనింగ్ సెర్మెనీకి సీఎం రేవంత్ రెడ్డి హాజ‌రు కానున్నారు. ఈ కార్య‌క్రమంలో వెయ్యి మందికి పైగా అతిథులు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు పాల్గొన‌నున్నారు. పోటీల్లో 120 దేశాల...

Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...