Saturday, May 2, 2026

News

కొండెక్కుతున్న‌ బంగారం, వెండి ధరలు!

భారతదేశంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు తమ బంగారు ఆభరణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా రోడ్డుపై, రద్దీగా ఉండే మార్కెట్లలో లేదా జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాలలో ఎక్కువ బంగారు ఆభరణాలు ధరించకుండా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే, ఇంట్లో ఉన్న విలువైన బంగారు...

విశాఖలో గూగుల్‌ ఎంట్రీ!

ఢిల్లీలో జరిగిన ‘భారత్‌ ఏఐ శక్తి’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఐటీ దిగ్గజం గూగుల్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, గూగుల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు....

భారత్‌లో తొలి ‘పశు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్’ ఆవిష్కరణ

గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్న జంతువులకు తక్షణ చికిత్స అందించేందుకు భారత్‌లో తొలిసారిగా ‘పశు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌’ అందుబాటులోకి వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని గోవింద్‌ వల్లభ్‌పంత్‌ వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ జవహర్‌లాల్‌ సింగ్‌ ఈ సృజనాత్మక కిట్‌ను రూపొందించారు. 72 రకాల ఔషధాలు, అవసరమైన పరికరాలతో కూడిన ఈ కిట్‌ను జబల్‌పుర్‌లోని నానాజీ...

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు!

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీజేపీ అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేసినట్లు సమాచారం. దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, మాధవీలతల పేర్లను పరిశీలించిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ, వీరిలో ఒకరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ...

వాడరేవు సముద్ర తీరంలో విషాదం!

బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో జరిగిన ఒక దుర్ఘటనలో సముద్ర అలలు ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు అమరావతిలోని విట్ యూనివర్సిటీ నుంచి 10 మంది విద్యార్థుల బృందం వాడరేవు బీచ్‌కు వచ్చింది. సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు విద్యార్థులు శ్రీ సాకేత్,...

హసీనా బంగ్లాదేశ్ రాక‌పై యూనస్ ఆందోళన!

గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో హింసాత్మక అల్లర్లు, విద్యార్థి ఉద్యమంతో ప్రధాని పదవి వదులుకుని భారత్‌కు పారిపోయిన షేక్ హసీనా ఏడాది పూర్తయింది. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహ్మద్ యూనస్, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హసీనా భారత్‌ నుంచి తిరిగి బంగ్లాదేశ్‌కు రావడానికి బాహ్య శక్తులు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని,...

హైదరాబాద్‌ బాలసదన్‌లో దారుణం!

హైదరాబాద్‌లోని సైదాబాద్‌ బాలసదన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలసదన్‌లో నివసిస్తున్న ఒక బాలుడిపై స్టాఫ్‌ గార్డు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఆ గార్డు బాలుడిని అనుమతి లేకుండా ఇంటికి పంపించాడని, ఇంటికి చేరిన బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారని సమాచారం. వైద్య పరీక్షల్లో బాలుడిపై లైంగిక దాడి...

సమాచార హక్కు చట్టాన్ని బలహీనపరిచిన బీజేపీ : పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) బలహీనపరిచి, అవినీతిని బహిర్గతం చేసే కార్యకర్తలపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శులు అల్లం భాస్కర్‌, మధుసత్యం గౌడ్‌, కొమురయ్యలతో కలిసి జరిగిన మీడియా సమావేశంలో ఆయన...

మంత్రి పదవి నుంచి తప్పుకోవాల‌నుకుంటున్నా : సురేష్ గోపీ

కేరళకు చెందిన బీజేపీ ఎంపీ, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్‌ గోపీ తాను కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. సినీ నటుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన, ఆదివారం జరిగిన భాజపా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, తాను సినీ కెరీర్‌ను వదులుకొని మంత్రి పదవిని కోరలేదని స్పష్టం చేశారు. ఇటీవల...

గాజా యుద్ధం ముగిసిన‌ట్లు ప్ర‌క‌టించిన ట్రంప్‌!

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో హమాస్‌ ఈ రోజు ఇజ్రాయెల్‌ బందీలను విడుదల చేయనుంది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌ బయలుదేరారు. విమానంలో బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గాజాలో యుద్ధం ముగిసినట్లు ప్రకటించారు. పశ్చిమాసియాలో ఇక నుంచి సాధారణ పరిస్థితులు...

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...