Friday, December 19, 2025

రూ.7 లక్షల కోట్లు ఉఫ్..!!

Must Read

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు పడిపోయాయి. సెన్సెక్స్ లో ఇండస్ ఇండ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి. ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్,సన్ ఫార్మా, నెస్లే ఇండియా, యాక్సెస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అయితే, ప్రధాన కంపెనీల్లోని క్వార్టర్ ఫైన్సాన్స్ లో లాభాలు లేకపోవడం నష్టాలకు కారణం. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారనే సంకేతాలు కూడా డాలర్ విలువ బలపడడానికి కారణమవుతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -