ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు నడుపుతున్న పాఠశాలల సంఖ్య దేశంలోనే అత్యధికంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 12,912 ప్రభుత్వ పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 1,04,125గా ఉండగా, ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య ఆధారంగా...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్లో బీజేపీ ఓటమి తప్పదని, కిషన్రెడ్డి ప్రతి నియోజకవర్గంలో జోక్యం చేసుకుని తన జిల్లాను సర్వనాశనం చేశారని, ఆయన కూడా ఒక రోజు పార్టీ నుంచి బయటకు వెళతారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, రాష్ట్ర...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత మరియు ఆమె కూతురు మాగంటి అక్షరపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూసుఫ్గూడ డివిజన్లోని వెంకటగిరిలో శుక్రవారం నమాజ్ కోసం వెళ్లే వారిని ఓటు వేయడానికి ప్రభావితం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. మాగంటి సునీతను A1గా,...
తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ నడుస్తున్న వేళ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించినట్లు ఆయన తెలిపారు. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు గ్రామాల బయట మాత్రమే షాపులు పెట్టాలని, సిట్టింగ్ సౌకర్యాలు...
తిరుమలలో సంచలనం రేపిన పరకామణి కేసు విచారణ మరోసారి ప్రారంభమైంది. సీఐడీ ఈ కేసు దర్యాప్తును చేపట్టగా, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ తిరుమలకు చేరుకొని కేసు వివరాలను సమీక్షించనున్నారు. ఆయన తిరుపతి వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన ఫైళ్లు, సాక్ష్యాలను పరిశీలించనున్నట్లు సమాచారం.గతంలో పరకామణిలో చోరీ ఆరోపణలపై జీయంగార్ గుమస్తా రవికుమార్...
కోస్తాంధ్ర పరిసరాల్లో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో భారీ...
ప్రజల ఆరోగ్యం రాజ్యాంగ హక్కని, దానిని కాపాడే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవడం సరికాదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను స్థాపించి, ప్రతి కాలేజీతో పాటు ఆసుపత్రి సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామని, అయినప్పటికీ ప్రైవేటీకరణ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన విమర్శించారు. ప్రైవేటు సంస్థలు ప్రజలను...
భారతదేశంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు తమ బంగారు ఆభరణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా రోడ్డుపై, రద్దీగా ఉండే మార్కెట్లలో లేదా జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాలలో ఎక్కువ బంగారు ఆభరణాలు ధరించకుండా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే, ఇంట్లో ఉన్న విలువైన బంగారు...
ఢిల్లీలో జరిగిన ‘భారత్ ఏఐ శక్తి’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ దిగ్గజం గూగుల్తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు....
గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్న జంతువులకు తక్షణ చికిత్స అందించేందుకు భారత్లో తొలిసారిగా ‘పశు ఫస్ట్ ఎయిడ్ కిట్’ అందుబాటులోకి వచ్చింది. ఉత్తరాఖండ్లోని గోవింద్ వల్లభ్పంత్ వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జవహర్లాల్ సింగ్ ఈ సృజనాత్మక కిట్ను రూపొందించారు. 72 రకాల ఔషధాలు, అవసరమైన పరికరాలతో కూడిన ఈ కిట్ను జబల్పుర్లోని నానాజీ...