ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న వేళ.. వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనందున ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావొద్దని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ కానున్నారు. మాక్ అసెంబ్లీ నిర్వహించి కూటమి...
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆర్టికల్ 370ని తిరిగి ప్రవేశపెట్టాలని పీడీపీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ అసెంబ్లీలో బ్యానర్ ను ప్రదర్శించారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ అభ్యంతరం తెలిపారు. దీంతో ఎమ్మెల్యేలు సహనం కోల్పోయి పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు....
అమెరికా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఎలాన్ మస్క్ కు కలిసి వచ్చింది. ట్రంప్ విజయం సాధించడంతో ఆయన కంపెనీ షేర్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే దాదాపు రూ.2లక్షల కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన సంపద 290 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పటికే మస్క్ ప్రపంచంలోనే అత్యంత...
వచ్చే ఏడాది జనవరి నుంచి మాజీ సీఎం కేసీఆర్ ప్రజా క్షేత్రంలో ఉండనున్నారు. పార్టీ బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టిసారించనున్నారు. మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా కొత్త కమిటీలు వేయనున్నారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త ఇన్ చార్జీలను నియమించనున్నారు. కొత్త సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి సిద్ధం...
కుప్పం, పిఠాపురం పట్టణాలకు మహర్దశ
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం కేబినెట్ మీటింగ్ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. కుప్పం, పిఠాపురం హెడ్ క్వార్టర్లుగా కుప్పం, పిఠాపురం ఏరియా...
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైంది. దీంతో వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు ట్రంప్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నెటిజన్లు సైతం ట్రంప్ కు విషెస్ చెప్తున్నారు. దీంతో ట్విట్టర్ లో #CongratulationsTrump హ్యాష్ టాక్ ట్రెండింగ్ లో ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం శుభాకాంక్షలు తెలిపారు....
కాంగ్రెస్ మంత్రులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యాపారాల కోసం మంత్రి పొంగులేటి ఐటీసీ కోహినూర్ లో అదానీ కాళ్ళు పట్టుకున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సైతం అదానీ భజన చేస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో కరణ్ అదానీతో నాలుగు గంటల పాటు సమావేశం జరిగిందని.. వీళ్లకి...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నాడు. మ్యాజిక్ ఫిగర్ 270 ఓట్లు కాగా.. ట్రంప్ 247 ఓట్లకు పైగా సాధించి విజయానికి చేరువలో ఉన్నారు. మరోవైపు డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ 216 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ట్రంప్ గెలుపు దాదాపు ఖరారైందని అమెరికా మీడియా సంస్థలు చెబుతున్నాయి.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ మహిళా కార్మికురాలిపై ముగ్గురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మధురానగర్ లో ఉండే ఓ మహిళ బస్సు కోసం రోడ్డు మీద ఎదురుచూస్తోంది. ఆ మహిళ దగ్గరికి ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి బట్టలు ఉతికే పని ఉందని చెప్పారు. ఆ తర్వాత రూముకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు....
వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసుల వైఖరిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. మంగళవారం వేమవరంలోని సరస్వతి ప్లాంట్ భూములను పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ఇక్కడి యువతని భయపెడితే.. పోలీసులు చూస్తూ ఊరుకున్నారని తెలిపారు. పోలీసులు మెత్తబడ్డారా? లేక భయపడ్డారా? అని ప్రశ్నించారు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ...
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావడంతో ఆస్పత్రి పాలయ్యారు. కొద్ది రోజుల...