బీఆర్ఎస్ లో అంతర్గత వివాదాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. “నన్నడానికి ఈ లిల్లీపుట్ ఎవరు?” అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ “ఇన్సైడర్స్” తనకు వ్యతిరేకంగా పనిచేస్తూ లేఖలు లీక్ చేశారంటూ...
గాజా యుద్ధం ప్రభావంతో అక్కడి ప్రజలు తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మానవతా సహాయం కోసం ఏర్పడిన తొక్కిసలాట విషాదానికి దారితీసింది. గాజాలోని జికిమ్ క్రాసింగ్ వద్ద మానవతా సహాయం చేరుకున్న సమయంలో ఆహారం కోసం భారీగా జనం ఎగబడ్డారు. ఈ తొక్కిసలాటలో 48 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా, పదుల...
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులను నిర్మూలించేందుకు భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ అఖల్ మూడో రోజుకు చేరుకుంది. కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఆపరేషన్లో ఇప్పటి వరకు ఆరుగురు ముష్కరులను మట్టుపెట్టారు.. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ ఒకరు గాయపడ్డారు. ఆగస్టు 1న అఖల్ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు దాక్కున్నారన్న నిఘా సమాచారం...
ఖమ్మం జిల్లాలో ఒక విస్మయకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలుడితో అక్రమసంబంధం పెట్టుకున్న ఓ మహిళపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సాధారణంగా బాలికలపై లైంగిక వేధింపులు జరిగినప్పుడు నిందితులపై పోక్సో కేసులు నమోదు చేస్తుంటారు. కానీ ఈసారి ఓ మహిళే మైనర్ బాలుడితో సంబంధం పెట్టుకోవడంతో కేసు నమోదవడం స్థానికంగా...
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన “రాజ్యాంగ సవాళ్లు” అనే సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాంధీ కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. కాంగ్రెస్తో తన అనుబంధం, పార్టీని కర్ణాటకలో అధికారంలోకి తెచ్చిన తన కృషిని వివరించే ప్రయత్నం చేశారు. 2004లో సోనియా...
ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్తను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్–6 హామీల అమలులో భాగంగా ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఈ పథకం ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో నేడు ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 46 లక్షల 85 వేల 838 మంది...
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రికి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు,...
స్వతంత్ర సంగ్రామ కాలంలో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి అందరినీ ఒక వేదికపైకి తేవడంలో పత్రికలు అపారమైన కృషి చేశాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు కొన్ని వింత పోకడలు పాత్రికేయ రంగానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఓ దినపత్రిక వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో...
జమ్మూ–కాశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు దాడులు మరింత ముమ్మరం చేస్తున్నాయి. ఇటీవల పహల్గాం దాడి అనంతరం సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీస్ సంయుక్తంగా వరుస ఆపరేషన్లకు దిగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం కుల్గాం జిల్లా ఆఖల్ ప్రాంతంలో “ఆపరేషన్ అఖల్” పేరుతో భారీ ఎన్కౌంటర్ చేపట్టాయి. అధికారుల సమాచారం ప్రకారం, రాత్రంతా కొనసాగిన కాల్పుల్లో...
భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ఆగస్టు 1న ప్రకటించింది. 2023 సంవత్సరానికి సెన్సార్ పొందిన సినిమాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు మరోసారి తమ ప్రతిభను నిరూపించుకున్నాయి. మొత్తం 7 విభాగాల్లో తెలుగు చిత్రాలు అవార్డులు దక్కించుకోవడం గర్వకారణంగా నిలిచింది. ఇక...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...