గణేష్ నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. భక్తులు విఘ్నేశ్వరుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తూ భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నారు. అయితే నిమజ్జనం సమయంలో విగ్రహాల ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసే అలవాటు కొంతమందికి ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పూణే పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పూణే పోలీసులు ప్రకటించిన ప్రకారం,...
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. సీఎం చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన ట్వీట్లో “బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ” అని వ్యాఖ్యానించారు. జగన్ తన ట్వీట్లో, అధికారంలోకి వచ్చిన తరువాత రెండు సంవత్సరాలుగా రైతులు యూరియా కోసం కష్టాలు పడుతున్నారని తీవ్ర...
కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని పులకుర్తిలో ఒక్కసారిగా గ్రామాన్ని షాక్కు గురి చేసే ఘటన జరిగింది. తండ్రి చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం తనకే రావాలని పట్టుబడిన కుమారుడు, చివరకు సొంత తండ్రినే దారుణంగా హతమార్చాడు. గ్రామానికి చెందిన రామాచారి (58) ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భార్య విరుపాక్షమ్మ, కుమారుడు...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ప్రధాన నాయకత్వం దృష్టి సారించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె. చంద్రశేఖర్రావు బుధవారం ఎర్రవెల్లి నివాసంలో నేతలతో భేటీ అయ్యి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు...
దేశ రాజధాని ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తాయి. ఇటీవల కురిసిన వర్షాలతో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటగా.. ప్రస్తుతం 207.41 మీటర్ల దగ్గర నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇలా జరగడం ఇది మూడోసారి కావడం విశేషం. అత్యంత రద్దీగా ఉండే నిగంబోధ్ ఘాట్లోకి వరద నీరు ప్రవేశించింది. మరింత...
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం యథేచ్ఛగా నాశనం అవుతోందని, రైతుల సమస్యలకు పరిష్కారం చూపే దిక్కు లేదని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పులివెందుల పర్యటనలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం వాగ్దానాలతో మోసం చేస్తోందని, "సూపర్ సిక్స్" పేరుతో ప్రజలకు నమ్మకద్రోహం జరుగుతోందని ఆరోపించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ...
ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు, వైసీపీ నేతల మధ్య మాటల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.మాచవరంలో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, గతంలో కర్ర పట్టుకుని వచ్చినవారు రేపు గొడ్డలితో వస్తారన్నారు. టీడీపీ...
బీజింగ్లో విక్టరీ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ, చైనా ప్రతి ఏటా ఈ వేడుకలు నిర్వహిస్తుంది. ఈసారి 80వ వార్షికోత్సవం కావడంతో, వేడుకలు మరింత వైభవంగా, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా జరిగాయి. తియానన్మెన్ స్వ్కేర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్...
భారత్-రష్యా సంబంధాలపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్-రష్యా మధ్య ఉన్న సంబంధాలను ఇస్లామాబాద్ గౌరవిస్తుందని, అవి బలంగా కొనసాగుతున్నాయని షరీఫ్ తెలిపారు. అదే సమయంలో పాకిస్తాన్...
పాకిస్థాన్లోని బలోచిస్థాన్ రాష్ట్ర రాజధాని క్వెట్టాలో మంగళవారం రాత్రి ఘోర ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్వెట్టాలో షావానీ స్టేడియంలో బలోచిస్థాన్ నేషనల్ పార్టీ నిర్వహించిన సమావేశం సందర్భంగా ఈ దాడి జరిగింది....