Saturday, March 14, 2026

Today Bharat

తిరుపతి లడ్డూ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారనే ప్రచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందానని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. దీనిపై సాధ్యమైనంత కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల పవిత్రత, ధార్మికత రక్షణ కోసం సనాతన...

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి నాగబాబు అండగా నిలవడం పట్ల నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, ఒక సంఘటనకు పలు కోణాలు ఉంటాయని, జానీ మాస్టర్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో...

వైసీపీకి ఉదయభాను రాజీనామా

వైసీపీకి మరో షాక్ తగలింది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఉదయభాను త్వరలోనే జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. #TodayBharathNews

రేపే చివరి చంద్రగ్రహణం.. ఈ పనులు అస్సలు చేయొద్దు!

మన దేశంలోని ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు నమ్మకాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారనేది తెలిసిందే. కొన్ని విషయాల్లోనైతే నమ్మకాలు, పట్టింపులు మరీ ఎక్కువగా ఉంటాయి. హిందూ మతంలో పంచాంగం, వాస్తు లాంటివి బాగా పాటిస్తారు. అలాగే గ్రహణాలకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. హైందవ మతంలో గ్రహణాలను చెడుగా భావిస్తారు. గ్రహణ కిరణాలను...

కాఫీ విత్ కరణ్ షో.. దీపికా ఎఫైర్లపై భారీ ట్రోలింగ్!

సెలబ్రిటీల లవ్ లైఫ్ గురించి ఎన్నో గాసిప్స్, రూమర్స్ రావడం వింటూనే ఉంటాం. ఫలానా హీరో ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు, ఫలానా హీరోయిన్ ఒక హీరోతో ఎఫైర్ నడుపుతోంది లాంటి వార్తలు సోషల్ మీడియాలోనూ వస్తుంటాయి. అయితే వీటిల్లో నిజానిజాలు ఏంటనేది స్వయంగా సెలబ్రిటీలు చెబితే గానీ నమ్మలేని పరిస్థితి. ఇండియన్...

ఇన్‌స్టాలో అదిరిపోయే ఫీచర్.. ఇకపై ప్రొఫైల్ ఫొటోను..!

సోషల్ మీడియా వినియోగం ఈ రోజుల్లో ఏ స్థాయిలో ఉందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. పిల్లలు, యువత, పెద్దలు అనే తేడాల్లేకుండా అందరూ సోషల్ మీడియా యాప్స్ కు బాగా అలవాటు పడిపోయారు. పొద్దున లేవగానే వాట్సాప్ లో స్టేటస్ లు చూడటం, ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టేయడం కామన్ అయిపోయింది. ఫ్రీ...

గబ్బిలాల్లో క్యాన్సర్‌ను నయం చేసే శక్తి.. నిజమెంత?

ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్ గురించి తెలిసిందే. దీన్ని త్వరగా గుర్తిస్తే నయం చేయడం సాధ్యమే. అయితే ఒకసారి ట్రీట్ మెంట్ తీసుకున్నా.. మళ్లీ క్యాన్సర్ రాదని చెప్పలేం. ఈ వ్యాధి చికిత్సకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సెలబ్రిటీలు, ధనికులకు ఇది సాధ్యమే. కానీ పేద, మధ్య తరగతి ప్రజలకు క్యాన్సర్...

‘సింగం’ సిరీస్‌లో కొత్త పోలీస్.. ట్విస్ట్ అదిరింది!

‘సింగం’.. ఆడియెన్స్ కు బాగా నచ్చిన సిరీస్ ల్లో ఇదొకటి. ఇటు సౌత్ ఆడియెన్స్ తో పాటు అటు నార్త్ లోనూ ఈ సిరీస్ బాగా ఫేమస్ అని చెప్పొచ్చు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘సింగం’ ఇక్కడ పాపులర్. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ యాక్ట్ చేసిన ‘సింగం’కు మంచి...

Jr NTRకు అరుదైన గౌరవం.. టాలీవుడ్‌కు ప్రౌడ్ మూమెంట్!

పాన్ ఇండియా స్టార్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కు అరుదైన గౌరవం దక్కింది. సినిమాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల అకాడమీ నుంచి ఎన్టీఆర్కు ఆహ్వానం లభించింది. అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్ లో చేరేందుకు తారక్ కు పిలుపు అందింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా క్రేజ్ ను దక్కించుకున్న విషయం...

ఈ 10 ఫుడ్స్ తీసుకుంటే అలసట, నిస్సత్తువ మటుమాయం!

ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని అవసరమైన పోషకాలు శరీరంలో తగిన పాళ్లలో ఉండాల్సిందే. అలాంటి వాటిల్లో మెగ్నీషియం కూడా ఒకటి. శరీర సమతుల్యతను కాపాడటంతో పాటు కండరాలు, నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపర్చడం, గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ శరీరంలో మెగ్నీషియం లోపిస్తే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అలాంటి సిగ్నల్స్...

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img