Tuesday, July 1, 2025

నూత‌న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన ప‌వ‌న్

Must Read

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌రికొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా “మన ఊరు – మాటామంతి” అనే పేరుతో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంతో ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవాని థియేటర్ దీనికి వేదికైంది. కార్యక్రమంలో ప్ర‌జ‌ల‌ కష్టాలు తెలుసుకొని వాటి పరిష్కారానికి మార్గం చూపటమే ప్రధాన లక్ష్యంగా నిర్ణ‌యించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -