Wednesday, March 12, 2025

మంచు విష్ణు మంచి మనసు.. 120 మంది అనాథల దత్తత

Must Read

టాలీవుడ్ నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు గొప్ప మనసు చాటుకున్నారు. ఆయన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను విష్ణు దత్తత తీసుకున్నారు. వారితో కలిసి పండుగ జరుపుకొన్న విష్ణు.. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విష్ణుకు మాతృశ్య సంస్థ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -