Wednesday, February 5, 2025

అమరావతి కోసం ప్రజలపై భారం మోపం

Must Read

ఏపీ రాజధాని అమరావతి కోసం ప్రజలపై భారం వేయబోమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికీ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అన్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకులు ఇచ్చే అప్పులను భవిష్యత్తులో అమరావతి ఆదాయంతో తీరుస్తామన్నారు. అంతేకాని ప్రజలపై భారం వేయమన్నారు. రాష్ట్ర బడ్జెట్ అంతా అమరావతికే ఖర్చు చేస్తున్నామంటూ వైకాపా నేతలు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిర్మించే ఓడరేవులు, ఇతర పరిశ్రమల వద్ద శాటిలైట్ టౌన్ షిప్ లు నిర్మిస్తామన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -