Tuesday, July 1, 2025

రెండు రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్

Must Read

మహారాష్ట్ర, జార్ఘండ్ రాష్ట్రాలలో పోలింగ్ మొదలైంది. మహారాష్ట్రలో ఒకే విడతలో 288 సెగ్మెంట్లకు ఓటింగ్ జరుగుతోంది. జార్ఘండ్ లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు. రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ప్రముఖులు ఓట్లు వేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -