Tuesday, July 1, 2025

దేశంలో శక్తిమంతులు వీళ్లే..!!

Must Read

రాజకీయ రంగంలో దేశంలోని అత్యంత శక్తిమంతులను ఇండియా టుడే ప్రకటించింది. ఇందులో తొలిస్థానంలో ప్రధాని మోడీ, రెండో స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిలిచారు. మూడో స్థానంలో అమిత్ షా, నాలుగో స్థానంలో రాహుల్ గాంధీ, ఐదో స్థానంలో చంద్రబాబు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో నితీశ్ కుమార్, యోగి ఆదిత్యనాథ్, స్టాలిన్, మమత బెనర్జీ ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -