Tuesday, July 1, 2025

త్వరలో రేవంత్ రెడ్డి పాదయాత్ర!

Must Read

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 8 నుంచి ఈ పాదయాత్ర మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాక పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. యాదాద్రి జిల్లాలోని ప్రముఖ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. మొదటి రోజు వలిగొండ మండలంలో మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు. మూసీ పరివాహక ప్రాంతం సుందరీకరణ, స్థానికుల సమస్యలపై దృష్టి సారించనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -