Monday, September 1, 2025

హైదరాబాద్ పై ఆంక్షలు!

Must Read

హైదరాబాద్ లో నవంబర్ 28 వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీపీ ఆనంద్ తెలిపారు. పలు సంస్థలు, పార్టీలు శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం ఉంటుందని.. ఒకేచోట ఐదుగురు కంటే ఎక్కువ మంది ఉండకూడదని తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అడ్డాకులలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా అడ్డాకుల మండలం కాటవరం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -