Thursday, October 30, 2025

సెక్రటేరియట్ కు దూసుకెళ్తున్న నిరుద్యోగులు

Must Read

తెలంగాణలో జీవో 29ను తక్షణమే ఉపసంహరించుకోవాలని గ్రూప్–1 అభ్యర్థులు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో 29ను రద్దు చేసి.. జీవో 55 అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 29 కారణంగా అణగారిన వర్గాల వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ధర్నాకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ మద్దతు తెలిపారు. నిరుద్యోగులతో కలిసి సెక్రటేరియట్ వరకు ర్యాలీ తీస్తున్నారు. రామకృష్ణమఠం వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ప్రస్తుతం అశోక్ నగర్ మొత్తం నినాదాలతో మారుమోగుతోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి: వైయ‌స్ జగన్

మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు అందరూ సురక్షిత...
- Advertisement -

More Articles Like This

- Advertisement -