Tuesday, July 1, 2025

కర్ణాటక సీఎంకు హైకోర్టు షాక్

Must Read

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. ముడా కేసులో తనపై ఎంక్వైరీ వేయకుండా ఆపాలని హైకోర్టులో వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ముడా కేసును విచారించాల్సిందేనని స్పష్టం చేసింది. హైకోర్టులో చిక్కెదురు కావడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం సిద్ధిరామయ్య ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మధురైలో భూసేకరణ సమయంలో సిద్ధిరామయ్య కుటుంబానికి మధురై అధికారులు విలువైన స్థలాలు కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. సీఎం ఆదేశాలతోనే అధికారులు విలువైన స్థలాలను రాసిచినట్లు ప్రతిపక్షాలు గవర్నర్ కు ఫిర్యాదు చేయగా.. గవర్నర్ విచారణకు ఆదేశించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -