Wednesday, July 2, 2025

ఓటుకు నోటు కేసులో గురుశిష్యులకు ఊరట!

Must Read

ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో ముఖ్యమంత్రి, హోంమంత్రి జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. ఒకవేళ చేసుకుంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.

రేవంత్ కు మొట్టికాయలు

కవిత బెయిల్ విషయంలో నోరు జారిన సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. కోర్టు తీర్పుపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది. బాధ్యతాయుత పదవిలో కొనసాగుతూ ఇలాంటి మాటలు మాట్లాడవద్దని మందలించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -