మన దేశంలో ఆల్కహాల్ వాడకం బాగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మద్యపాన సేవనం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా పండుగల సమయంలో పీపాలకు పీపాలు తాగేస్తున్నారు మందుబాబులు. వీటి వల్ల సర్కారు ఖజానాకు డబ్బులు దండిగా వచ్చి చేరుతున్నాయి. ఆల్కహాల్ లవర్స్ పెరిగిపోవడం, మద్యం అమ్మకాలు భారీగా ఉండటంతో అనేక రకాల కొత్త బ్రాండ్లు పరిచయం...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...