Wednesday, November 19, 2025

#todaybharat

ఈ ఫార్ములా కేసులో కేటీఆర్‌పై చర్యలపై రేవంత్ రెడ్డి సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

తెలంగాణలో ఈ ఫార్ములా కేసు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేయడానికి లేదా చార్జిషీట్ దాఖలు చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సవరణల ప్రకారం ఇది అవసరమని తెలిపారు. విచారణకు...

వందేమాతరం 150 ఏళ్ల స్ఫూర్తి: వైఎస్ జగన్ సోషల్ మీడియా పోస్టు

భారత దేశభక్తి గీతం 'వందేమాతరం' 150 సంవత్సరాల స్ఫూర్తిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్మరించుకున్నారు. బంకిమ్ చంద్ర చటర్జీ 1875లో రచించిన ఈ గీతం స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రేరణగా నిలిచిందని, తన 'ఎక్స్' అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ పవిత్ర గీతం సమరయోధులలో ఐక్యతా భావనను రగిల్చిందని, ఆ స్ఫూర్తితో...

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటం

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. శుక్రవారం టెలి కాన్ఫరెన్స్‌లో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు మరియు ఇతరులు హాజరయ్యారు. రచ్చబండ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, ఈ నెల 12న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలు...

తెలంగాణ ప్రైవేటు కాలేజీల బంద్ విరమణ

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వంతో చర్చలు జరిపి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లింపుపై సానుకూల ఫలితాలు సాధించాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో, ప్రభుత్వం మొత్తం రూ.1,500 కోట్ల బకాయిలలో ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. మిగిలిన రూ.600...

హరియాణా ఓట్ల చోరీపై బ్రెజిల్‌ మోడల్‌ స్పందన

హరియాణాలో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మీడియా సమావేశంలో బ్రెజిల్‌కు చెందిన ఒక మోడల్‌ ఫొటోను చూపించి, ఆమె ఫొటోతో నకిలీ ఓట్లు సృష్టించారంటూ ఆరోపించారు. దీంతో ఆ ఫొటో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. ఆ మోడల్‌ పేరు...

ఏపీలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) అధికారులు రెండో రోజు కూడా తనిఖీలు చేపట్టారు. అవినీతి, అక్రమ లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ దాడులు జరుగుతున్నాయి. విజయవాడ ఇబ్రహీంపట్నం, పల్నాడు నరసరావుపేట, తిరుపతి తదితర 12 కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం కార్యాలయంలో ముగ్గురు అనధికారిక వ్యక్తులు...

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మ‌రో బ‌స్సు ప్ర‌మాదం

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ఘాట్‌ రోడ్డుపై ఒడిశా ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం నుంచి ఒడిశాలోని జైపూర్‌కు వెళ్తున్న ఈ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు భయాందోళనకు...

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో తార్లగూడెం ప్రాంతంలోని మరికెళ్ల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులతో తలపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మద్దేడు ప్రాంత కమిటీకి సంబంధించిన మావోయిస్టులు అక్కడ ఉన్నారనే సమాచారం మేరకు పోలీసులు అన్నారం-మరికెళ్ల అడవుల్లో శోధన చేపట్టారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య తీవ్రమైన కాల్పులు...

ప్ర‌జారోగ్య సేవ‌ల‌ను దెబ్బ తీస్తున్న ప్ర‌భుత్వం – వైఎస్ అవినాష్ రెడ్డి

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు ఒక నెల రోజులుగా కొనసాగుతున్నప్పటికీ, కూటమి ప్రభుత్వం ప్రజల ఆవేదనలను పట్టించుకోవడం లేద‌ని కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పులివెందుల మెడికల్ కాలేజీలో ఉన్న అత్యాధునిక పరికరాలను తరలించే ప్రభుత్వ చర్యలు ప్రజల ఆరోగ్య సేవలను మరింత దెబ్బతీస్తాయని, ఈ...

అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణకు మద్దతిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ భేటీలో తెలంగాణలో కొనసాగుతున్న డేటా సెంటర్ ప్రాజెక్టులు, విస్తరణ ప్రణాళికలపై విస్తృత చర్చలు జరిగాయి. ప్రతినిధి బృందంలో కెర్రీ పర్సన్ (వైస్ ప్రెసిడెంట్, AWS గ్లోబల్ ఆపరేషన్స్ అండ్ డేటా సెంటర్ డెలివరీ), విక్రమ్ శ్రీధరన్ (డైరెక్టర్,...
- Advertisement -spot_img

Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -spot_img