Tuesday, March 3, 2026

#todaybharat

నేటి నుంచి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

విజయదశమి పర్వదినంతో రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సంఘ్ సిద్ధమవుతోంది. ఆగస్టు 26 నుంచి 28 వరకు ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మూడు రోజులపాటు జరిగే కార్యక్రమాలతో శతాబ్దీ వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా సంఘ్ చీఫ్ మోహన్...

అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం!

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుటుంబంలో ఆనందకర ఘడియలు నెలకొన్నాయి. సచిన్ కొడుకు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగినట్లు అధికారికంగా ధృవీకరించారు. కొద్దికాలంగా అర్జున్ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, సచిన్ స్వయంగా అభిమానులతో ముచ్చటిస్తూ నిశ్చితార్థ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 14న అర్జున్...

ప్రియురాలి నోటిలో డిటోనేటర్ పేల్చి హత్య

మైసూరు జిల్లా సలిగ్రామ్ మండలంలో ప్రేమ పేరుతో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. దర్శిత (22) అనే యువతి తన ప్రియుడు సిద్ధరాజు చేతిలోనే దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. కొంతకాలంగా సిద్ధరాజుతో ప్రేమలో ఉన్న దర్శిత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అయితే సాకులు చెబుతూ తప్పించుకున్న సిద్ధరాజు, కుటుంబ పెద్దల ఒత్తిడితో దర్శితను...

ఇంద్రకీలాద్రిలో సంప్రదాయ దుస్తులు తప్పనిసరి

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భక్తుల కోసం అధికారులు కొత్త మార్గదర్శకాలు అమలు చేయనున్నారు. సెప్టెంబర్ 27 నుంచి ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందేనని స్పష్టంచేశారు. సంప్రదాయ వేషధారణ లేకపోతే ఆలయ ప్రవేశం నిరాకరించబడుతుందని తెలిపారు. ఇకపై ఆలయ ప్రాంగణంలో సెల్‌ఫోన్ల వాడకం పూర్తిగా నిషేధించబడింది. అంతరాలయంలో వీడియోలు తీసి...

జిల్లా ప్రధాన కార్యదర్శులే పార్టీకి కమాండర్లు – సజ్జల

వైసీపీ పునాదులను మరింత బలపరిచే బాధ్యత జిల్లా ప్రధాన కార్యదర్శులదే అని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శులతో జరిగిన అవగాహన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, పూడి శ్రీహరి,...

ఎస్సైపై అట్రాసిటీ కేసు నమోదు

వరంగల్ నగరంలో పోలీసులపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుల్ రాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాల ప్రకారం, ఈ నెల 22న అర్ధరాత్రి మిల్స్ కాలనీ ప్రాంతంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్న దళిత మహిళ మరియమ్మపై దాడి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి...

ఆదివాసీ బాలికపై అఘాయిత్యం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఆదివాసీ బాలిక ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి పెద్దమ్మతల్లి ఆలయం సమీపంలో గాయాలతో, చిరిగిన దుస్తులతో కనిపించిన బాలికను స్థానిక వాచ్‌మన్ సమాచారం అందించడంతో అధికారులు వెంటనే రక్షణలోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలానికి చెందిన బాలిక వారం...

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లోకి బాలకృష్ణ!

తెలుగు చిత్రసీమకు నటసింహంగా పేరు గాంచిన నందమూరి బాలకృష్ణ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. లండన్‌ ఆధారంగా ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో ఆయన పేరు నమోదు చేశారు. హీరోగా 50 ఏళ్లపాటు నిరంతరం వెలుగొందిన విశిష్టమైన ప్రయాణాన్ని గుర్తిస్తూ ఈ గుర్తింపుని అందజేశారు. ప్రపంచ సినీ చరిత్రలో కూడా...

బీజేపీని మంచిన గ‌వ‌ర్న‌ర్ రాజ‌కీయాలు – సీఎం స్టాలిన్

తమిళనాడు గవర్నర్ ఆర్‌.ఎన్‌. రవి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ధర్మపురిలో జరిగిన పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ ప్రతిపక్ష విమర్శలపై తనకు ఎలాంటి ఆందోళనలేదని, రాజకీయాల్లో విమర్శలు సహజమని వ్యాఖ్యానించారు. అయితే, గవర్నర్ రవి మాత్రం కేంద్రంలోని బీజేపీ కన్నా చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు....

సూపర్ సిక్స్‌పై సీఎం చంద్ర‌బాబు సమీక్ష

రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాల పురోగతి, ప్రజల స్పందనపై ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద చేపట్టిన ర్యాలీలు, కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. అలాగే ఉచిత బస్సు సేవపై అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని పార్టీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా...
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img