Tuesday, March 3, 2026

#todaybharat

రేపే స్థానిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ రేపు (గురువారం) ఉదయం 10:30 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడినప్పటికీ, నోటిఫికేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి, కానీ నోటిఫికేషన్‌ను ఆపాలన్న పిటిషనర్...

ఏపీలో గాడి త‌ప్పిన పాల‌న: వైయ‌స్ జ‌గ‌న్‌

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని ఆరోపించారు. తాడేపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం, అవినీతి, అరాచకంతో పాలన గాడితప్పిందని విమర్శించారు. రాష్ట్ర ఆదాయం తగ్గుతుండగా, చంద్రబాబు మరియు ఆయన సన్నిహితులు అక్రమంగా...

ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు!

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రాంతంలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించి, స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. రాత్రి 2 గంటల సమయంలో సుమారు 2 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. ముఖ్యంగా, సీఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రాంతంలో ఈ ప్రకంపనలు స్పష్టంగా కనిపించినట్లు వెల్లడించారు. అయితే, రాత్రి సమయం కావడంతో ఈ...

ఇంద్రకీలాద్రిపై అపచారం!

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల సందర్భంగా, పవిత్ర ఆలయ పరిసరాల్లో ముగ్గురు వ్యక్తులు చెప్పులు ధరించి తిరగడం భక్తులలో ఆగ్రహానికి కారణమైంది. అమ్మవారి దర్శనం అనంతరం, నటరాజ స్వామి ఆలయం, గణపతి ఆలయం, శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి కుంకుమార్చన ప్రాంగణం, మరియు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి...

వైసీపీ నేత‌ల‌తో జగన్ కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేపుతూ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ నెల 24న ఒక ముఖ్యమైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. తాడేపల్లిలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి జగన్ స్వయంగా అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, పార్లమెంటు సభ్యులు,...

ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి టీజీ భరత్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే పలు సంస్థలు ఏపీకి వస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు అని మంత్రి టీజీ భరత్ అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఇష్టానుసారం పంచుతున్నారు...

బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చిందే జగన్: సజ్జల రామకృష్ణారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ, బీసీ విభాగం...

జగన్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతోంది. అన్నదాతల సమస్యలు, విద్యుత్ చార్జీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటివాటిపై ఆందోళనలు చేసింది. ఈ నిరసనలు విజయవంతమయ్యాయని చర్చ జరుగుతోంది. కానీ ఈ కార్యక్రమాల్లో వైసీపీ నేతలు మాత్రమే పాల్గొన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడా కనిపించలేదు. అయినప్పటికీ మిర్చి,...

రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డి సరెండర్

వైసీపీ సీనియర్ నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గురువారం సాయంత్రం 5 గంటల లోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కానున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వినియోగించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ గడువు ముగియడంతో మిథున్ రెడ్డి హైదరాబాద్ నుంచి రాజమండ్రి...

సూప‌ర్ సిక్స్ అట్ట‌ర్ ఫ్లాప్ – వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ప్రకటనలు, బాండ్లలో చెప్పిన వాగ్దానాలను ఎగ్గొడుతూ అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు...
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img