జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులను నిర్మూలించేందుకు భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ అఖల్ మూడో రోజుకు చేరుకుంది. కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఆపరేషన్లో ఇప్పటి వరకు ఆరుగురు ముష్కరులను మట్టుపెట్టారు.. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ ఒకరు గాయపడ్డారు. ఆగస్టు 1న అఖల్ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు దాక్కున్నారన్న నిఘా సమాచారం...
జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ శివారులో సోమవారం ఉదయం భారత భద్రతా దళాలు ఒక భారీ ఎన్కౌంటర్ చేపట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. చనిపోయిన వారంతా గత ఏప్రిల్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి సంబంధితవారని ఆర్మీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...