జస్ట్ రూ.99కే బ్యాంక్ను కొనేశారు! ఇదెక్కడి డీల్రా మావా!
పేదలు, మధ్యతరగతి ప్రజలకు ప్రస్తుత రోజుల్లో బతుకీడ్చడం కష్టంగా మారింది. ప్రతిదీ ప్రియమైపోయింది. పాలు, పెట్రోల్, కూరగాయలు, రెంట్లు.. ఇలా అన్నింటి ధరలు పెరిగిపోయాయి. రూ.100 నోటు తీస్తే గానీ ఏదీ కొనలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఓ అతిపెద్ద బ్యాంకును కేవలం రూ.99కే కొనేశారు....
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...