ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని బలహీనపర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ప్రభుత్వ అప్పులకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఎలాంటి సంబంధముందని ప్రశ్నించిన ఆయన, ప్రభుత్వం ఏర్పడి 450 రోజులు గడిచినా ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకపోవడం దారుణమని మండిపడ్డారు.మీడియాతో మాట్లాడుతూ అప్పలరాజు పేర్కొన్నదేమిటంటే, ఆరోగ్యశ్రీ పథకం...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...