స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధత విషయంలో దాఖలైన పిటిషన్ల మీద సుప్రీం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఈ పిటిషన్ల మీద నాలుగు వేర్వేరు తీర్పులను వెలువరించింది. ఈ సందర్భంగా దేశ అత్యున్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. స్వలింగ సంపర్కం అనేది నగరాలు లేదా...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...