బంగారం, వెండి ధరలు ఇప్పటికే సామాన్యుడికి అందని స్థాయికి చేరుతున్న తరుణంలో, ఇండియన్ కరెన్సీ రూపాయి కూడా షాక్ ఇచ్చింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఆల్టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. దీంతో రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన మార్కెట్లలో వ్యక్తమవుతోంది. కరెన్సీ మార్కెట్లో రూపాయి...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...