దేశ మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ప్రముఖులు నివాళులు అర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ , తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆయన సేవలను స్మరించుకున్నారు.
పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. తొలి...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...