Tuesday, April 28, 2026

#pune

పూణేలో వినాయ‌క నిమజ్జనంలో ఫొటోల‌పై నిషేధం

గణేష్ నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. భక్తులు విఘ్నేశ్వరుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తూ భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నారు. అయితే నిమజ్జనం సమయంలో విగ్రహాల ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసే అలవాటు కొంతమందికి ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పూణే పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పూణే పోలీసులు ప్రకటించిన ప్రకారం,...

పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం

మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదుపుతప్పిన ప్రయాణికుల వ్యాన్‌ లోయలో పడిపోవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 27 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రావణ మాసం పవిత్ర సోమవారం సందర్భంగా ఖేడ్‌ తహసీల్‌లోని శ్రీ క్షేత్ర మహాదేవ్‌ కుందేశ్వర్‌ ఆలయానికి భక్తులు వెళ్తున్నారు. ఈ క్రమంలో...
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img