రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి చిత్రపటం బహూకరించిన అనంతరం రాష్ట్రపతి...
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హెచ్సీఏలో అక్రమాలపై దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే కార్యదర్శి దేవరాజ్, ఖజాంచి శ్రీనివాస్ రావులను పదవుల...
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని పార్టీ దాదాపు ఖరారు చేసింది. అధిష్టానం మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావును అధ్యక్షుడిగా నియమించనున్నట్లు సమాచారం. ఈ మేరకు నామినేషన్ వేయాలని అధిష్ఠానం నుంచి ఆయనకు ఆదేశం అందింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రామచందర్రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీలోని పెద్దల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుందని...
ఆంధ్రప్రదేశ్లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...