జ్వరం వచ్చిందంటే చాలు.. పెద్దలు, పిల్లలు అనే తేడాల్లేకుండా అందరూ వేసుకునే టాబ్లెట్గా పారాసెటమాల్ను చెప్పొచ్చు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా లేకుండా, అసలు వైద్యుడ్ని కలవకుండానే ఒంట్లో నలతగా అనిపిస్తే వెంటనే ఈ మాత్రను వేసుకోవడం చూస్తూనే ఉంటాం. పైగా మొన్నటివరకు కొవిడ్-19 విజృంభిస్తుండటంతో అందరి ఇళ్లలోనూ పారాసెటమాల్ టాబ్లెట్ షీట్స్ ఉండటం కామన్...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...