Monday, October 20, 2025

#pakistan

పాక్‌ వైమానిక దాడిలో ఆఫ్ఘన్ క్రికెటర్ల మృతి!

పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లు కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం రేపింది. ఆఫ్ఘన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ఈ దాడిని "అనాగరిక, అనైతిక చర్య"గా ఖండించారు. "ప్రపంచ వేదికపై దేశం కోసం ఆడాలని కలలు కన్న...

పాక్-అఫ్గాన్ సరిహద్దు ఉద్రిక్తతలు: భారత్‌పై పాక్ మంత్రి ఆరోపణలు

పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, అఫ్గాన్ భారత్ తరఫున పరోక్ష యుద్ధం చేస్తోందని ఆరోపించారు. ఇరు దేశాల మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ఇది ఎక్కువ కాలం...

పాకిస్తాన్‌లో టీఎల్పీ నిరసనల‌తో ఉద్రిక్త‌త‌!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్తాన్ సంస్థ కార్యకర్తలు పాకిస్తాన్‌లో విస్తృత నిరసనలు చేపట్టారు. గురువారం నుంచి కొనసాగుతున్న ఈ ఆందోళనలు శుక్రవారం హింసాత్మక రూపం దాల్చాయి. పంజాబ్ ప్రాంతంలో పోలీసులు టీఎల్పీపై తీవ్ర చర్యలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. పార్టీ చీఫ్ సాద్ రిజ్వి...

ఉగ్రవాదులపై ఆపరేషన్.. 11 మంది సైనికులు మృతి

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో నిఘా సమాచారం ఆధారంగా చేపట్టిన ఆపరేషన్‌లో నిషేధిత తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కు చెందిన 19 మంది ఉగ్రవాదులు, 11 మంది సైనికులు మరణించారు. అక్టోబర్ 7-8 తేదీల మధ్య రాత్రి ‘ఫిట్నా అల్-ఖవారీజ్’ బృందానికి చెందిన ఉగ్రవాదుల సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు పాక్ సైనిక మీడియా...

భారత్, రష్యా సంబంధాలపై పాక్ ప్ర‌ధాని కీల‌క వ్యాఖ్య‌లు

భారత్-రష్యా సంబంధాలపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్-రష్యా మధ్య ఉన్న సంబంధాలను ఇస్లామాబాద్ గౌరవిస్తుందని, అవి బలంగా కొనసాగుతున్నాయని షరీఫ్ తెలిపారు. అదే సమయంలో పాకిస్తాన్...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి!

పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ రాష్ట్ర రాజధాని క్వెట్టాలో మంగళవారం రాత్రి ఘోర ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్వెట్టాలో షావానీ స్టేడియంలో బలోచిస్థాన్ నేషనల్ పార్టీ నిర్వహించిన సమావేశం సందర్భంగా ఈ దాడి జరిగింది....

భార‌త్-పాక్ యుద్ధం ఆపింది నేనే – ట్రంప్‌

ఇటీవ‌ల భార‌త్‌-పాక్ మ‌ధ్య స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మ‌ళ్లీ స్పందించారు. గ‌తంలో రెండు దేశాలు స‌మ‌న్వ‌యం క‌లిగి ఉండాల‌ని సూచించిన ఆయ‌న ఈసారి ఏకంగా యుద్ధం తానే ఆపిన‌ట్లు చెప్పుకున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపాన‌ని, దాడులు చేసుకుంటూ, అణ్వాయుధాలను ఉపయోగించే దేశాలతో వ్యాపారం చేయనని స్పష్టం చేశానని...

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం పొందాడు. పాక్‌ దాడులను భారత్‌ సమర్థవంతంగా తిప్పికొడుతున్నా ప్రాణనష్టం జ‌ర‌గ‌డం క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ది. సాధారణ ప్రజల‌తో పాటు జవాన్లు వీరమరణం పొందుతున్నారు.జమ్మూలో పాక్ జరిపిన...

జ‌వాన్ ముర‌ళీకి వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

భార‌త సైన్యంపై పాకిస్థాన్ జ‌రిపిన కాల్ప‌ల్లో వీర మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్‌కు వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ నివాళి అర్పించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ఓ పోస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని ఇండియా-పాకిస్తాన్ యుద్ధభూమిలో సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన మన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్...

ఐపీఎల్ వాయిదా

భార‌త్‌, పాక్ మ‌ధ్య జ‌రుగుతున్న ఆక‌స్మిక‌ ప‌రిణామాలతో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఐపీఎల్‌ను వారం రోజుల పాటు వాయిదా వేసింది. ప్లేయ‌ర్ల భ‌ద్ర‌త‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. భారత్ , పాకిస్తాన్ సరిహద్దుల్లో కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు వారి...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img