జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులను నిర్మూలించేందుకు భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ అఖల్ మూడో రోజుకు చేరుకుంది. కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఆపరేషన్లో ఇప్పటి వరకు ఆరుగురు ముష్కరులను మట్టుపెట్టారు.. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ ఒకరు గాయపడ్డారు. ఆగస్టు 1న అఖల్ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు దాక్కున్నారన్న నిఘా సమాచారం...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...