పసిడి ప్రియులకు కొంత ఉపశమనం లభించింది. గత వారం ట్రంప్ సుంకాల ప్రభావంతో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరి, శ్రావణమాసపు కొనుగోళ్లపై గట్టి భారమయ్యాయి. అయితే ఈ వారం మాత్రం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వాణిజ్యవర్గాల సమాచారం ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.760 తగ్గి రూ.1,02,280 వద్ద...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...