జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేతలకు, నేత కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మానవ నాగరికత పురోగతిలో చేనేతకు ప్రత్యేక స్థానం ఉందని, ఈ రంగాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేనేత కార్మిక కుటుంబాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్న...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...