Monday, January 26, 2026

#megadsc

ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2025 ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు పరీక్షలు జరిగాయి. హాజరు శాతం 92.90గా నమోదైంది. పరీక్షలను ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా...

మెగా డీఎస్సీకి స‌ర్వం సిద్ధం

ఏపీలో మెగా డీఎస్సీకి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. సీఎం చంద్రబాబు ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు మొద‌టి సంత‌కం మెగా డీఎస్సీపైన పెట్టిన సంగ‌తి తెలిసిందే. కాగా, జూన్ 6 నుంచి జూలై 6 వరకు డీఎస్సీ ప‌రీక్ష‌లు నిర్వహించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌లు ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో జ‌రుగ‌నున్నాయి. మొదట టీజీటీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. చివ‌ర‌లో ఎస్జీటీలకు...
- Advertisement -spot_img

Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -spot_img