Tuesday, October 21, 2025

#megadsc

ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2025 ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు పరీక్షలు జరిగాయి. హాజరు శాతం 92.90గా నమోదైంది. పరీక్షలను ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా...

మెగా డీఎస్సీకి స‌ర్వం సిద్ధం

ఏపీలో మెగా డీఎస్సీకి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. సీఎం చంద్రబాబు ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు మొద‌టి సంత‌కం మెగా డీఎస్సీపైన పెట్టిన సంగ‌తి తెలిసిందే. కాగా, జూన్ 6 నుంచి జూలై 6 వరకు డీఎస్సీ ప‌రీక్ష‌లు నిర్వహించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌లు ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో జ‌రుగ‌నున్నాయి. మొదట టీజీటీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. చివ‌ర‌లో ఎస్జీటీలకు...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img