Thursday, January 15, 2026

#manchumanoj

తెలంగాణ డీజీపీని క‌లిసిన మంచు మనోజ్ దంప‌తులు

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. మనోజ్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. సమగ్రత దార్శనికత కలిగిన నాయకుడు డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. మనోజ్ ట్వీట్ లో మౌనిక గౌరవనీయ డీజీపీ శివధర్ రెడ్డిని...

క‌న్నీటి ప‌ర్యంత‌మైన‌ మంచు మనోజ్

ఇటీవ‌ల ప‌లు నాట‌కీయ ప‌రిణామాల‌తో మంచు ఫ్యామిలీ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. వీరి కుటుంబంలో ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఆస్తి త‌గాదాలే ముఖ్య కార‌ణ‌మ‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఓ కార్య‌క్ర‌మంలో మంచు మ‌నోజ్ ఎమోష‌న‌ల్ కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్,...
- Advertisement -spot_img

Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -spot_img